సిగ్నల్స్‌ లోపం.. నిలిచిన రైళ్లు

హన్మకొండలోని ఉప్పల్ రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లు ఆగిపోయాయి. సిగ్నల్ సమస్య వల్ల HYD-నాగ్‌పుర్ వెళ్లే వందే భారత్, ఢిల్లీ-సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్, సింగరేణి ప్యాసింజర్ రైలు, ఓ గూడ్స్ రైలు నిలిచిపోయాయి. మరోవైపు ఉప్పల్ ఆర్వోబీ సమీపంలో రైల్వే గేటు తెరచుకోవటం లేదు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News