ప్రధాని మోదీని చంపుతామంటూ మెసేజ్

ప్రధాని మోదీని చంపుతామంటూ ముంబై పోలీసులకు మెసేజ్‌ రావడం కలకలం రేపింది. మోదీని బాంబు పెట్టి లేపేస్తామని ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్‌లో ఓ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News