తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఆ జిల్లాల పేర్లు మార్పు.. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో 51 గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాల్టీల్లో వీలినం చేసింది. గ్రామ పంచాయతీల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పుతో పంచాయతీల విలీనానికి ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.
