గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్

తెలంగాణలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1 పరీక్షపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ చేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ పరీక్షా వాయిదా వేయాలంటూ గ్రూప్ -1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. గ్రూప్ -1 పరీక్ష నోటిఫికేషన్ రద్దుతో పాటు మెయిన్స్ పరీక్ష వాయిదాకు ధర్మసనం నిరాకరించింది. గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News