శ్రీశైల మల్లన్న సన్నిధిలో అక్కినేని కుటుంబం

నాగ చైతన్య, శోభిత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అక్కినేని కుటుంబం శ్రీశైల మల్లన్నను శుక్రవారం ఉదయం దర్శించుకుంది. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News