ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం హైదరాబాద్లో వైమానిక విన్యాసాలు ఏర్పాటు చేసింది. ట్యాంక్ బండ్పై విన్యాసాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 12 జెట్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ ప్రదర్శను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున వచ్చారు. ఈ మేరకు వైమానిక శాఖ ఇప్పటికే రిహార్సల్స్ను చేపట్టింది.
