మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద ఈ రోజు అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మెట్రో స్టేషన్‌ కింద పార్క్‌ చేసిన ఐదు బైక్‌లు దగ్ధమయ్యాయి. దీంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేశారు. కాగా ఈ ఘటనతో చాదర్‌ ఘాట్‌ నుంచి దిల్‌సుఖ్‌ నగర్, కోఠి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News