తెలంగాణ తల్లి కొత్త రూపం ఇదే

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 07తో ఏడాది గడుస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్ 9వ తేదీన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. 20 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విగ్రహ నమూనాను ఈరోజు విడుదల చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News