సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై కేసు నమోదైంది. ఆయనతో పాటు థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్పై కూడా కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. అంతేగాక సంధ్య థియేటర్ మూసివేతకు సిఫార్సు చేసినట్లు డీసీపీ తెలిపారు.
