టీ20ల్లో సంచలనం.. 20 ఓవర్లలో 349 రన్స్

ఇండోర్ ఎమరాల్డ్‌ హై స్కూల్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టు సంచలనం సృష్టించింది. సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న బరోడా టీమ్ 20 ఓవర్లలో ఏకంగా 349/5 పరుగులు చేసింది. జింబాబ్వే (గాంబియాపై 344/4) పేరిట ఉన్నరికార్డును చెరిపేసింది. కాగా 350 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సిక్కిం 86/7 పరుగులే చేసింది.

 

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News