సిద్ధిపేట రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని హరీష్రావు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్రెడ్డికి లేఖ రాశారు. యాసంగి పంటపై రైతులు ఆందోళనలో ఉన్నారని, మిడ్మానేరు ద్వారా నీటిని లిఫ్ట్ చేసి తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు.

సిద్ధిపేట రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని హరీష్రావు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్రెడ్డికి లేఖ రాశారు. యాసంగి పంటపై రైతులు ఆందోళనలో ఉన్నారని, మిడ్మానేరు ద్వారా నీటిని లిఫ్ట్ చేసి తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు.