యాదగిరిగుట్ట హుండీ ఆదాయం 5.35కోట్లు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.5,35,41,432 వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. కొండ కింద సత్యనారాయణ వ్రత మండపం హాల్ రెండులో హుండీ లెక్కింపు చేశారు. మిశ్రమ బంగారం 215 గ్రాములు, మిశ్రమ వెండి 7 కిలోల 700 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా 23,248 సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసినట్లు పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News