జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 పరీక్ష తేదీ వచ్చేసింది

IIT, NEET, IIIT వంటి ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో BE/BTech కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే JEE అడ్వాన్స్‌డ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 మే 18న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. CBT మోడ్‌లో పరీక్ష జరుగనుంది. ఒక అభ్యర్థి రెండేళ్లలో గరిష్ఠంగా రెండుసార్లు ఈ పరీక్షకు హాజరు కావచ్చు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News