వచ్చే ఏడాది జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా కూటమితో పొత్తుకు తమ పార్టీ సిద్ధంగా లేదని, ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

వచ్చే ఏడాది జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా కూటమితో పొత్తుకు తమ పార్టీ సిద్ధంగా లేదని, ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.