ఐసీసీ ఛైర్మన్గా జైషా బాధ్యతలు స్వీకరించారు. ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఐదో భారతీయుడిగా నిలిచారు. అంతేకాకుండా అతిపిన్న వయస్కుడిగా జైషా(35) చరిత్ర సృష్టించారు. అయితే ఇంతక ముందు జైషా బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు.

ఐసీసీ ఛైర్మన్గా జైషా బాధ్యతలు స్వీకరించారు. ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఐదో భారతీయుడిగా నిలిచారు. అంతేకాకుండా అతిపిన్న వయస్కుడిగా జైషా(35) చరిత్ర సృష్టించారు. అయితే ఇంతక ముందు జైషా బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు.